telugu navyamedia

KCR

నేడు చండీగఢ్‌కు సీఎం కేసీఆర్.. నేటి షెడ్యూల్​ ఇదే..

navyamedia
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. దేశ‌వ్యాప్తంగా ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉత్తరాది

దేశంలో సెన్సేషన్‌ జరగాలి.. అది జరిగి తీరుతుంది..

navyamedia
ఇద్దరు వ్యాపార వేత్తలు కలిస్తే బిజినెస్​ గురించే మాట్లాడుకుంటారని అలాగే ఇద్దరు రాజకీయ నేతలు కలిస్తే రాజకీయాలే మాట్లాడుతారని ..దేశంలో సెన్సేషన్‌ జరగాలి.. అది జరిగి తీరుతుందని

టీఆర్‌ఎస్‌కు షాక్‌: కారు దిగి..చేయి అందుకున్న ఓదేలు..జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి

navyamedia
*చెన్నూరులో మారుతున్న రాజకీయం.. *తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌  *కారు దిగి..చేయి అందుకున్న నల్లాల ఓదేలు, ఆయన భార్య .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌..

navyamedia
టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థులుగా హెటిరో ఛైర్మన్ డాక్టర్. బండి పార్థసారథి, ఖమ్మం జిల్లా గ్రానైట్‌ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి

కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చిన పీకే..

navyamedia
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరతారా.. లేదా అని కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. తాను పార్టీలో చేరట్లేదని, తనకన్నా కాంగ్రెస్​కు ‘నాయకత్వం’ అవసరమని

కేసీఆర్‌-పీకే భేటీపై రేవంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీకే-కేసీఆర్‌ భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ మ‌రోసారి భేటీ..

navyamedia
దేశ‌రాజ‌కీయాల‌కు కేంద్రంగా హైద‌రాబాద్‌.. కేసీఆర్‌తో ప్ర‌శాంత్ కిషోర్ భేటి.. కేసీఆర్ ప్ర‌శాంత్ కిషోర్ భేటిపై జాతీయ‌రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఆదివారం

సొద‌రిగానైనా గౌర‌వించాలి.. కావాలనే అవ‌మానిస్తున్నారు.. – గవర్నర్ తమిళిసై

navyamedia
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆమె.. ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై.. రాష్ట్రంలోని

కిషన్‌రెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు

navyamedia
ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అవమాన పూరిత, నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర మంత్రులు త‌ప్ప‌బ‌ట్టారు.ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. నిరంజన్ రెడ్డి

navyamedia
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనాలని అడిగితే.. అవహేళగా మాట్లాడుతున్నారని.. రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తున్నారని నిరంజన్​రెడ్డి, గంగుల

పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తా..

navyamedia
కాంగ్రెస్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై త్వరలో స్పష్టత ఇస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నకల్వకుంట్ల కవిత

navyamedia
తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు.  తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమలకు కాలినడక మార్గంలో కొండపైకి చేరుకుని ఎమ్మెల్సీ