ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. నిరంజన్ రెడ్డి
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనాలని అడిగితే.. అవహేళగా మాట్లాడుతున్నారని.. రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తున్నారని నిరంజన్రెడ్డి, గంగుల