*రాజకీయ పార్టీ పెడుతున్నట్టు పీకే ప్రకటన.. *బీహార్ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు ప్రకటన.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరతారా.. లేదా అని కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. తాను పార్టీలో చేరట్లేదని, తనకన్నా కాంగ్రెస్కు ‘నాయకత్వం’ అవసరమని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీకే-కేసీఆర్ భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన