హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బిల్డింగ్పై నుంచి కిందపడి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మంగళవారం
మెట్రో స్టేషన్ లో కొంతమంది యువతీ యువకులు రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్ని కేంద్రంగా చేసుకొని టిక్ టాక్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని
తన పేరు, హోదాను వినియోగించుకుని గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదుచేయడం విజయవాడ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తన వాహనానికి
*గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం.. *మాణిక్కం ఠాగూర్ అథ్యక్షన సమావేశం *రైతు రచ్చబండ కార్యక్రమంపై చర్చ గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు శనివారం సమావేశం ప్రారంభమైంది..
అమర్నాథ్ యాత్రలో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో తెలంగాణ బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, ఆయన కుటుంబం శుక్రవారం జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రలో చోటు చేసుకున్న
ఎంపీ రాఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.ఆయన వేసిన పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి
టీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన భూకబ్జాల ఆరోపణలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తీగల కృష్ణారెడ్డి ఏ విదంగా అపార్ధం చేసుకున్నారో ..ఆయన్ని
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్లో మరోసారి భగ్గుమన్నవర్గ విబేధాలు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీర్పేట్ను నాశనం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
*తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ *మీ ప్రేమ అశ్వీర్వాదాలకు ధన్యవాదాలు *తెలంగాణ మొత్తం ఈ గ్రౌండ్లో కూర్చున్నట్లుంది *తెలంగాణలో కళలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయి
హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ సహా ఇతర ప్రతినిధులకు తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు తీర్మానాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ‘‘భాగ్యనగర డిక్లరేషన్ ’’ పేరుతో ఈ