telugu navyamedia

Cm Jagan

వారిని అరెస్ట్ చెయ్యండి అంటున్న సీఎం జగన్…

Vasishta Reddy
ఫేక్ న్యూస్ పై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పుకార్లు, తప్పుడు వార్తలు, వాస్తవాలు దాచి మభ్యపెట్టే వార్తలు ప్రసారం చేస్తే కఠినంగా వ్యవహరించండి అని ముఖ్యమంత్రి

భవనాలు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ కరోనా పై లేదు…

Vasishta Reddy
ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ… ఇంకా మూడేళ్ల పాటు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారని నేను అనుకోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

టిడిపికి షాక్ : సంగం డెయిరీ విషయంలో జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం

Vasishta Reddy
సంగం డెయిరీ విషయంలో ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. గతంలో సంగం డెయిరీని

ఏపీ ప్రజలకు షాక్ : 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వలేమని తేల్చేసిన జగన్ సర్కార్ !

Vasishta Reddy
ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. మే 1 తేదీ నుంచి 18 ఏళ్లు

పప్పు! నీ వాచ్ పనిచేస్తోందో లేదో చూసుకో : లోకేష్ విజయసాయిరెడ్డి సెటైర్

Vasishta Reddy
నారా లోకేష్ పై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ఏపీలో 18 ఏళ్లు దాటిన వారందరికి ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామని సిఎం జగన్ గారు

జనాలు చనిపోతుంటే.. జగన్ ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తున్నారు : లోకేష్

Vasishta Reddy
ఏపీ సిఎం జగన్ పై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ” ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోతుంటే తాడేపల్లి నివాసంలో సిఎం

కరోనా పరీక్షలు : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  ఈ తరుణంలో కోవిడ్ నిర్ధారణ కోసం చేయించుకునే స్కానింగ్ ధరలను

జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారు : లోకేష్

Vasishta Reddy
ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ పై సీఎం జగన్ పై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. “ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో రాక్షస ఆనందం పొందుతున్నారు

1-9వ తరగతులపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Vasishta Reddy
1 నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 9వ తరగతుల్లోని విద్యార్దులను పరీక్షలు లేకుండానే

గుడ్ న్యూస్ : ఎరువుల కొనుగోళ్లు, సరఫరాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Vasishta Reddy
ఎరువుల కొనుగోళ్లు, సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22వ సంవత్సరానికి అవసరమైన ఎరువుల కొనుగోళ్లు, సరఫరాకు విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది.

ఇసుక, మట్టి నుంచి ఎర్రచందనం వరకు అంతా అవినీతే : లోకేష్ ఫైర్

Vasishta Reddy
జగన్ ప్రభుత్వంపై టిడిపి లీడర్ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి తాండవం చేస్తోంది. ఇసుక, మట్టి మొదలుకుని ఎర్రచందనం వరకు అన్నిటినీ

సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు…

Vasishta Reddy
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ…. దొంగలకు, కేటుగాళ్లు కు, సన్నాసులు కి అధికారమిస్తే పరిపాలన అలాగే ఉంటుంది రాజ్యాంగానికి విరుద్ధంగా దౌర్జన్యంగా, దొంగ ఓట్లు వేసుకుంటే