తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఇంటికి గోడ తిరిగి
ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్న ఇంటి ప్రహారీ గోడ కూల్చివేత ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చేంతవరకూ
నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను అధికారులు కూల్చివేయడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. నర్సీపట్నం పులిని చూసి
*నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద హైటెన్షన్ *జేబీసీలతో గొడను తొలగించిన మున్సిపల్ సిబ్బంది.. * అయ్యన్న ఇంటికి సమీపంలో చెక్ పోస్ట్ ఏర్పాటు.. నర్సీపట్నంలో హైటెన్షన్ వాతావరణం
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ…. దొంగలకు, కేటుగాళ్లు కు, సన్నాసులు కి అధికారమిస్తే పరిపాలన అలాగే ఉంటుంది రాజ్యాంగానికి విరుద్ధంగా దౌర్జన్యంగా, దొంగ ఓట్లు వేసుకుంటే
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించేంది లేదని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇవాళ ఆయన పోలవరం ప్రాజెక్టుపై మీడియాతో మాట్లాడారు.