telugu navyamedia

supply

గుడ్ న్యూస్ : ఎరువుల కొనుగోళ్లు, సరఫరాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Vasishta Reddy
ఎరువుల కొనుగోళ్లు, సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22వ సంవత్సరానికి అవసరమైన ఎరువుల కొనుగోళ్లు, సరఫరాకు విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది.