తెలంగాణ రాష్ట్ర సర్కార్పై విరుచుకుపడింది హైకోర్టు. మీరు చెప్పేది ఒకటి చేసి మరోటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా.. నైట్ కర్ఫ్యూతో
ఫేక్ న్యూస్ పై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పుకార్లు, తప్పుడు వార్తలు, వాస్తవాలు దాచి మభ్యపెట్టే వార్తలు ప్రసారం చేస్తే కఠినంగా వ్యవహరించండి అని ముఖ్యమంత్రి
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే ఈరోజు కోర్టులో కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది ప్రభుత్వం. మద్యం
అమెజాన్లో స్ట్రీమ్ అవుతున్న తాండవ్ వెబ్ సిరీస్లో హిందీ దేవుళ్లను కించపరిచే విధమైన సన్నివేశాలు ఉన్నాయని ముంబై, లక్నోలలో దీనిపై కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై జనసేన పార్టీ ఫైర్ అయింది. ఎంపీ అరవింద్ జనసేనతో జీహెచ్ఎంసీ, భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదని చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ