సినీ పరిశ్రమ ప్రముఖులు వచ్చి చర్చలు జరపడంతో సమస్యలు పరిష్కారం అవడానికి మార్గం సుగమం అయిందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్
సినీ పరిశ్రమకు ఇవాళ చాలా శుభపరిణామమని సూపర్స్టార్ మహేశ్బాబు అన్నారు. ఆరు , ఏడు నెలలుగా సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉందని.. ఈ సమస్యను పరిష్కరించడానికి
ఏపీ ముఖ్యమంత్రి జగన్తో ఆయన క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సినిమా టికెట్ల రేట్లు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక
చిత్రపరిశ్రమలో పెళ్ళి, ప్రేమ, విడాకులు ఫ్యాషన్ అయిపోయింది..,కోలీవుడ్, బాలీవుడ్ మరియు టాలీవుడ్ అని తేడా లేకుండా సెలబ్రిటీల విడాకులు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల నాగ చైతన్య, సమంత
పండగ అంటే చాలు మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట చేరి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా భోగి పండుగ పురస్కరించుకుని మెగా బ్రదర్స్ కుటుంబాలు ఒకేచోట చేరాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం