ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటికే నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో తీసుకుని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు . ఓర్వకల్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతిలో పర్యటించారు. ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…జగనన్న
పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం మీ ప్రభుత్వంపై నిరసన తెలిపిన టీచర్లను వేధించేందుకు టెన్త్ పరీక్షల్ని వాడుకుంటున్నారనే అనుమానాలున్నాయని సీఎం జగన్కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా
ఆంధ్రప్రదేశ్ లో వరుస అత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతోంది. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ ఈ నెల 5న తిరుపతిలో పర్యటించనున్న నేపథ్యంలో.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కూతురు మర్మాంగాన్ని కోసేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ”శ్రామిక శక్తిని మించిన ఆస్తి
పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ర్టాల రాజకీయాలో కాక రేపాయి.