telugu navyamedia

ap

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు రోజా.. పెళ్లి చేయమన్న వృద్ధుడు..

navyamedia
ఏపీలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటికే నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో తీసుకుని వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో

నేడు కర్నూల్ జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు . ఓర్వకల్లు

బొజ్జల లాంటి రాజకీయ నేతలు.. నేటి తరానికి చాలా అసవరం..

navyamedia
*బొజ్జ‌ల మృతిపై చంద్ర‌బాబు సంతాపం.. *బొజ్జ‌ల మ‌ర‌ణం అత్యంత బాధాక‌రం.. *బొజ్జ‌ల మ‌ర‌ణం టీడీపీకి తీర‌ని లోటు.. మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి అత్యంత బాధాకరమని టీడీపీ

నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే పేపర్ లీక్.. మహిళలపై దాడులకు పాల్పడింది టీడీపీ వారే

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతిలో పర్యటించారు. ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ…జగనన్న

సీఎం జగన్ ను నిలదీసిన నారా లోకేష్..‘ఘాటు’ లేఖ

navyamedia
పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు కోసం మీ ప్రభుత్వంపై నిర‌స‌న తెలిపిన టీచర్లను వేధించేందుకు టెన్త్ ప‌రీక్షల్ని వాడుకుంటున్నార‌నే అనుమానాలున్నాయని సీఎం జగన్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా

మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి?

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో వరుస అత్యాచారాలు తీవ్ర‌ కలకలం రేపుతోంది. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు.

బాదుడే బాదుడంటూ… ఆనాడు చంద్రబాబు ఛార్జీలు పెంచలేదా?- మంత్రి ఆర్కే రోజా

navyamedia
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా మ‌రోసారి తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. సీఎం  జగన్ ఈ నెల 5న తిరుపతిలో పర్యటించనున్న నేపథ్యంలో.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను

తల్లితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న వ్య‌క్తి మర్మాంగాన్ని కోసేసిన కూత‌రు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కూతురు మర్మాంగాన్ని కోసేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని

సంపద సృష్టికర్తలు మన కార్మికులు..-పవన్ కల్యాణ్

navyamedia
జ‌న అధినేత పవన్ కల్యాణ్ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల స్వేదం చిందించకపోతే ఏ దేశమైనా ఏ జాతి అయినా అభివృద్ధి పధాన పయనించలేదన్నారు

రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం..

navyamedia
అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ”శ్రామిక శక్తిని మించిన ఆస్తి

ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత: వైసీపీ నేత గంజి ప్రసాద్‌ దారుణ హత్య..

navyamedia
*ఏలూరు జి. కొత్త‌ప‌ల్లిలో వైసీపీ నేత గంజి ప్ర‌సాద్ న‌రికి చంపిన దుండ‌గులు *బాధితుడి కుటుంబానికి ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చిన ఎమ్మెల్యే త‌లారిపై స్థానికులు దాడి *ఎమ్మెల్యే త‌లారి

జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలి : కేటీఆర్

navyamedia
పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ర్టాల రాజ‌కీయాలో కాక రేపాయి.