నాపై దాడి చేసింది టీడీపీ నేతలే: ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆరోపణలు
వైసీపీ నేత హత్యతో ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ఉదయం జి.కొత్తపల్లికి వెళ్లారు.