వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల
సినిమా టిక్కెట్ల ధరల అంశంపై ప్రభుత్వంతో సినిమా పెద్దల మధ్య చర్చలు జరుగుతున్నాయని .. దీనిపై ఒక సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నామని నగరి ఎమ్యెల్యే రోజా
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సభలు పెట్టడం హాస్యాస్పదం నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా అన్నారు. ప్రజలు టీడీపీ, బీజేపి మీద ఆగ్రహంగా వున్నారన్నారు.ఈ విషయాన్ని బీజేపీ,
గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల రేటు విషయంలో ప్రభుత్వం వర్సెస్ చిత్రపరిశ్రమగా కొనసాగుతుంది. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్రంలో హాట్
కరోనా కల్లోలం సృష్టించిన రోజుల్లో ఆయన మందు… ఓ దివ్యౌషధం… మెజారిటీ జనం ఎగబడటం… కోర్టు తీర్పుకోసం ఎదురుచూపులు… మందు తయారు చేయించుకోడానికి ప్రజాప్రతినిధులు క్యూకట్టడం… ప్రపంచవ్యాప్తంగా
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఆందోళన నెలకొంది. ఎల్పీజీ బాట్లింగ్ కంపెనీ నుంచి గ్యాస్ ఫిల్ చేసుకుని వెళ్తున్న సమయంలో.. సమీపంలోనే
కాలుష్య గరళం మింగి..కాలం గడుపుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్ర పడియ గ్రామం కాలుష్య కాసారంగా మారుతోంది. స్థానికంగా వున్న వెంకటనారాయణ
అమరావతి రైతుల చేపట్టిన మహా పాదయాత్రకు ఒంగోలు అమరావతి ఐక్యకార్యాచరణ సమితి సంఘీభావప్రదర్శన నిర్వహించింది. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి అద్దంకి
భూములు క్రయవిక్రయాలకు సంబంధించిన నమోదు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది, అధికారులు నిర్వాకం వినియోగదారులను ముప్పు తిప్పలు పెట్టిస్తోంది. పగటి సమయంలో సర్వర్ పనిచేయడంలేదనే సాకుతో క్రయవిక్రయాల
చెరువుల కబ్జాతో వరద ప్రభావానికి తిరుపతి విలవిల్లాడిందని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. వరద ప్రభావ ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు పర్యటించారు. తిరుచానూరు, తుమ్మలగుంట పరిసరాల్లో చెరువు నామరూపాల్లేకుండా చేయడంతో
విద్యార్థులు విద్యావంతులు కావాలి… ప్రయోజకులు కావాలనే నినాదాలు.. సందేశాలు… వినేందుకు గొప్పగా ఉంటాయి… వాటి అమలు తీరు… ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని వెక్కిరిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం..
దేశవ్యాప్తంగా ఈరోజు ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.