*భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి *60 అడుగులు దాటిన గోదావరి నీటమట్టం *ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచన భద్రాచలం వద్ద గోదావరి వరద
గతవారం రోజులుగా ఎడతెరపి లేకుంగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంత కుంభవృష్టి కురుస్తోంది. గురువారం అతిభారీ వర్షాలు, శుక్రవారం భారీగా వానలు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఏపీ పర్యటనలో భాగంగా మంగళవారం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్మకు విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన వాయిదా పడింది. రేపు విశాఖలో సీఎం జగన్ వాహనమిత్ర లబ్దిదారులకు నగదు విడుదల చేయాల్సి ఉంది.. ఇందుకోసం అధికారులు
2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అందరూ తనను పొత్తుల పై అడుగు తున్నారని.. పొత్తుల విషయంలో
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే ఎన్నికలు కనిపిస్తోంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోసారి పొత్తులపై కీలకవ్యాఖ్యలు చేశారు.
ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రాలు లీకవుతుండడం తీవ్ర కలకలం రేపాయి. విపక్షాల విమర్శలు, తల్లితండ్రుల ఆందోళనతో అప్రమత్తమైన సర్కార్
మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్రాజు (72)శుక్రవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత