ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీని ఓ కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
*చంద్రబాబు లోకేష్ ఎన్ని సార్లు చెయ్యాలి.. *ఎంపీ మాధవ్ తప్పు చేసి ఉంటే సీఎం జగన్ చర్యలు తీసుకుంటా *నేను లంచాలు తీసుకుని కారు కొన్నానని ఆరోపిస్తున్నారు
వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించడానికి సీఎం వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికేగడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన గత నెల 18వ
తాను బతికి ఉండగా పోలవరం ప్రొజెక్ట్ పూర్తవడం అసాధ్యమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉండవల్లి అరుణ్
జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఇంటింటికీ పేపర్లు వేసుకుంటూ పేపర్లు వేసుకుంటూ పేపర్ బాయ్ గా మారారు. పశ్చిమ గోదావరి
పెళ్లిరోజునాడు భర్తకు మస్కాకొట్టి ప్రియుడితో ఎస్కేప్ అయిన సాయి ప్రియాంక తిరిగి వైజాగ్ వచ్చింది. ప్రియుడ్ని రెండో పెళ్లి చేసుకొని బెంగళూరు వెళ్లిన సాయి ప్రియాంకను పోలీసులు
వైఎస్సార్ కాపునేస్తం నిధులు విడుదల.. కాపు నేస్తమే కాదు, కాపు కాస్తాం చంద్రబాబు, దత్తపుత్తుడు రాజకీయం కావాలా.. కాపు ఓట్లన్నీ చంద్రబాబుకు అమ్మేయాలని చూస్తున్నాడు వరుసగా మూడో