భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెబుతోంది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. వీటి ప్రభావంతో సోమవారం ఏపీ రాష్ట్రంలోని
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే ఎన్నికలు కనిపిస్తోంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోసారి పొత్తులపై కీలకవ్యాఖ్యలు చేశారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆర్ కె రోజా బిజీ అయిపోయారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. తాజాగా శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా
విశాఖలోని సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనం వీఐపీలు నుంచి సామాన్య భక్తులు వరకు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొండపైకి
*తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ *సీసీపుటేజీ ఆధారంగా ఎంక్వ్కేరీ.. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కిడ్నాప్ కలకలం రేగింది. శ్రీవారి ఆలయం సమీపంలో ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని మహిళ
తిరుమల శ్రీవారి భక్తలకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. ఇకపై సామాన్య భక్తలకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తామని టీటీడీ
*10 నెలలుగా బాలికపై అత్యాచారం.. *బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. *పోలీసుల అదుపులో నిందితుడు... కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మానవ
పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ర్టాల రాజకీయాలో కాక రేపాయి.