telugu navyamedia

Woman

తిరుమలలో బాలుడి కిడ్నాప్ క‌ల‌కం : 24 గంటలు గడిచినా దొరకని ఆచూకీ..

navyamedia
తిరుమలలో బాలుడి కిడ్నాప్ క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే కిడ్నాప్‌కు గురైన బాలుడి కుటుంబం

తిరుమ‌ల‌లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ క‌ల‌క‌లం..

navyamedia
*తిరుమ‌ల‌లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ *సీసీపుటేజీ ఆధారంగా ఎంక్వ్కేరీ.. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కిడ్నాప్‌ కలకలం రేగింది. శ్రీవారి ఆలయం సమీపంలో ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని మహిళ

వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం: విద్యార్ధి క‌త్తితో గొంతు కోసి ప‌రారు

navyamedia
*వ‌రంగ‌ల్‌లో విద్యార్ధి గొంతు కోసిన ప్రేమోన్మాది.. *క‌త్తితో గొంతు కోసిన అజహర్.. వరంగల్‌ వరంగల్ జిల్లా నర్సంపేటలోని దారుణం చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్శిటీలో ఎంసీఏ చదువుతున్న యువతిని

ఇద్దరు పిల్లలను చెరువులో తోసి.. తల్లి ఆత్మహత్య

navyamedia
హోళీ పండట పూట రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రేఖ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. చెరువులో ఇద్దరు

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. మహిళపై గుర్తు తెలియని దుండ‌గులు యాసిడ్ దాడి

navyamedia
తెలంగాణ‌లోని  ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు మండలంలో దారుణం జరిగింది.. ఓ మహిళపై గుర్తుతెలియని దుండ‌గులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. లక్కారం పరిధిలోని కేబీనగర్‌లో ఈ ఘ‌ట‌న‌ జరిగింది.

ఆత్మహత్యకు పాల్పడిన మహిళను కాపాడిన ఎమ్మెల్యే

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరులో మణిపురం బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించింది. ఆ స‌మ‌యంలో అటుగా వెళ్తున్న‌ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా…ఆత్మహత్యాయత్నం చేసిన

మరదలిని ఎరగా వేసి.. .1.2 కోట్లు కొట్టేశాడు

navyamedia
స్నేహం ముసుగులో ఓ వ్యక్తిని నిండా ముంచాడో మరో వ్యక్తి. పెద్ద ఎత్తున ఆస్తులున్నాయని గుర్తించి తన మరదలిని ఎరగా వేశాడు. బాధితుడు తేరుకొని.. మోసపోయానని గుర్తించే

కాన్పు స‌మ‌యంలో క‌డుపులో దూది మరచిపోయిన వైద్యలు.. మహిళ మృతి

navyamedia
వైద్యుల నిర్ల‌క్ష్యం ఓ మ‌హిళ నిండు ప్రాణాల‌ను బ‌లిగొన్న‌ది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాయ‌గిరి గ్రామానికి చెందిన ఓ గ‌ర్భిణి కాన్పు నిమిత్తం.. ఏడాది క్రితం భువ‌న‌గిరి

మహిళలను వివస్త్రను చేసి నడిరోడ్డుపై ఊరేగించిన తండావాసులు

navyamedia
సూర్యాపేట మండలం, రాజునాయక్ తండ లో దారుణం చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను మృతుని కుటుంబ సభ్యులు ప్రతీకారంతో గ్రామంలో అందరూ

ఆయుష్షు మూడిందని భావించి ఆత్మహత్య చేసుకున్న గృహిణి

navyamedia
జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వివాహిత సెల్ఫీ వీడియో ఆన్‌చేసి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌కు చెందిన ఓంప్రకాశ్, కబిత

పెళ్లి పేరుతో యువతిని 10 లక్షలకు మోసం…

Vasishta Reddy
పెళ్లి పేరుతో ఓ యువతిని 10 లక్షల 50 వేలు రూపాయలు మోసం చేశాడు ఓ ఘరానా మోసగాడు. అసలు వివరాల్లోకి వెళితే.. తెలుగు మ్యాట్రిమోనీలో హైదరాబాద్

సీఎం జగన్‌ ఇంటి ముందు మహిళ ఆత్మహత్యయత్నం

Vasishta Reddy
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద కలకలం రేగింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం చిల్లమూరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం