telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఇంద్ర‌కీలాద్రిలో వైభవంగా శ్రావణ మాస పూజలు

విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస పూజలు ప్రారంభమయ్యాయి. శావ‌ణ‌మాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారిని కొలిచేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు తరలివస్తున్నారు.

అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా నాలుగో శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరగనున్నాయి. టికెట్‌ ధర రూ.1500. ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆగస్టు 15 నుంచి ఆధార్ కార్డుతో ఆలయంలో నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

Related posts