విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస పూజలు ప్రారంభమయ్యాయి. శావణమాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారిని కొలిచేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా
సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు, దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం