రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాలకు మే 31న ఎన్నికలు జరిగాయి. కాసేపట్లో ఫలితాలు వెల్లడవుతాయి. కాసేపట్లో ఫలితాలు వెల్లడవుతాయి. రంగారెడ్డి జిల్లాకు రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
కాసేపట్లో ఫలితాలు వెల్లడవుతాయి. రంగారెడ్డి జిల్లాకు రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి ఎనుమాముల మార్కెట్లో కౌంటింగ్ జరుగుతుంది. టీఆర్ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నల్గొండ జిల్లాలోనూ కౌంటింగ్ మొదలైంది. ఇక్కడ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తరపున కొమటిరెడ్డి లక్ష్మి బరిలో ఉన్నారు.