telugu navyamedia

క్రీడలు

ఐపీఎల్ టైటిల్ లో కాఫీ తాగాలనుకుంటున్న : షారుఖ్‌

Vasishta Reddy
ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభానికి మరో వారం రోజులే ఉండడంతో ప్రాంచైజీ యజమానులు సోషల్ మీడియాలో సందడి మొదలెట్టారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహా యజమాని,

క్వారంటైన్ లోకి కెప్టెన్ కోహ్లీ…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగాచెన్నైకి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ట్విటర్ వేదికగా తెలియజేసింది. ఇక ఐపీఎల్ నిబంధనల

సన్ రైజర్స్ కోసం బయల్దేరి వస్తున్న వార్నర్…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 కోసం భారత్‌కు వచ్చేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ సిద్దమయ్యాడు. దీనికి సంబంధించి ఓ ఫొటోను నిన్న సోషల్ మీడియా

కోల్‌కతా ఆటగాడు నితీష్ రాణాకు కరోనా పాజిటివ్…

Vasishta Reddy
ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ కు భారీ షాక్ తగిలింది. కేకేఆర్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ నితీష్ రాణాకు కరోనా సోకింది. గురువారం రాణాకు

ధోని కెప్టెన్సీ పై ఇంగ్లాండ్ ఆటగాడి ప్రశంసలు…

Vasishta Reddy
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. టోర్నీ మొదటి మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్

చెన్నైకి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న ముగ్గురు ఆసీస్ ఆటగాళ్ళు

Vasishta Reddy
2021 ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. అయితే ఇలాంటి సమయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్‌

సన్‌రైజర్స్ నుండి మిచెల్ మార్ష్ ఔట్… అతని స్థానంలో…?

Vasishta Reddy
ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా 8 రోజులు మాత్రమే ఉంది. అయితే ఇలాంటి సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ స్టార్

కోహ్లీ టాప్.. మూడో స్థానానికి పడిపోయిన రోహిత్

Vasishta Reddy
ఐసీసీ తాజాగా మళ్ళీ ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో వరుసగా హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు.

ఈ ఏడాది ముంబై ని ఓడించడం చాలా కష్టం….

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021 లో ముంబై ఇండియన్స్‌ను ఓడించడం కష్టం. ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆ జట్టు ఆటగాళ్లు చెలరేగారు. వారంతా మంచి ఫామ్‌లో ఉన్నారు.

పంత్ పై ప్రశంసలు కురిపించిన సెహ్వాగ్…

Vasishta Reddy
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో పంత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ యువ వికెట్ కీపర్‌ సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. అతన్ని

ఐపీఎల్ వేలం పై పుజారా కీలక వ్యాఖ్యలు…

Vasishta Reddy
భారత టెస్టు జట్టులో కీలకమైన ఆటగాడు ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు చతేశ్వర్‌ పుజారా. అయితే ఇప్పుడు ఈ టెస్ట్ స్పెషలిస్ట్ ఇండియన్ ప్రీమియర్

ఈ ఏడాది చెన్నై జట్టులో రైనానే కీలకం…

Vasishta Reddy
చెన్నై సూపర్‌ కింగ్స్ సురేశ్‌ రైనా విఫలమైతే.. వారి విజయావకాశాలు మరింత దెబ్బతింటాయని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత‌ ఆకాశ్‌ చోప్రా అన్నారు. ఏప్రిల్ 9