ఐసీసీ తాజాగా మళ్ళీ ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్లో వరుసగా హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు.
తాజాగా ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే ఈ ర్యాంకింగ్స్ ప్రకారం వన్డేల్లో అగ్రస్థానంలో, టెస్టులో 5వ స్థానంలో ఉన్న కోహ్లీ.. తాజా టీ20 ర్యాంకింగ్స్లో
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆఖరి మ్యాచ్లో కాన్బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. అయితే.. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ ల్లో