నా కెరీర్ ఆరంభంలో షాట్ల ఎంపిక విషయంలో గందరగోళానికి గురయ్యేవాడినని, తన సమస్యను గమనించిన ధోనీ.. షార్ట్ పిచ్ బంతులను ఆడమని సూచించాడని గుర్తు చేసుకున్నాడు రవీంద్ర
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ప్రత్యేక విమానాల్లో ఇళ్లకు పంపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ ఆటగాళ్లంతా
ఐపీఎల్ 2021 సీజన్లో మొదటి మ్యాచ్ లోనే ఢిల్లీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బలమైన బ్యాటింగ్ లైనప్తో భారీ టార్గెట్ను ఊదేసి.. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాక ఆయన అభిమానులు నిరుత్సాహపడిన మాట వాస్తవమే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో
భారత యువ బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడడంతో మొత్తం ఐపీఎల్ 2021కు దూరమయ్యాడు. అయ్యర్ గైర్హాజరీలో టీమిండియా యువ వికెట్ కీపర్