టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. లవ్ జర్నీ, అమ్మా నాన్న ఊరెళితే, వీడు సరైనోడు చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వరరావు(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
పాన్ ఇండియా స్టార్ , డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్. రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. రాధేశ్యామ్
తెలుగు రాష్ట్రాల్లోనూ… పొరుగు ప్రాంతాల్లోనూ టాలీవుడ్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ సినిమా విడుదలైతే అభిమానులు పండుగ చేసుకుంటారు. బాలయ్య, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ లో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మూవీ ‘ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఏపీలో తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడి స్థానిక ప్రజలు
పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్. అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా నుంచి రెండో
తెలుగు దిగ్గజం సిరివెన్నెల సీతరామాశాస్త్రి అంత్యక్రియలు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆశేష సినీ అభిమానులు మధ్య ముగిసాయి. సినీ ప్రముఖుల హాజరై, ఆయనకు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.
అనారోగ్యంతో చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంగీత ప్రేమికులు సిరివెన్నెల లేరు అనే వార్తను
సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అనారోగ్యంతో సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్లో ఉంచారు. ఆయనకు