తెలుగు దిగ్గజం సిరివెన్నెల సీతరామాశాస్త్రి అంత్యక్రియలు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆశేష సినీ అభిమానులు మధ్య ముగిసాయి. సినీ ప్రముఖుల హాజరై, ఆయనకు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.
అనారోగ్యంతో చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంగీత ప్రేమికులు సిరివెన్నెల లేరు అనే వార్తను