అనారోగ్యంతో చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంగీత ప్రేమికులు సిరివెన్నెల లేరు అనే వార్తను
ప్రముఖసినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.ఈనెల 24న సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఐసీయూలో చికిత్స పొందుతూ సిరివెన్నెల
సినీ గేయ రచయిత సిరివెన్నెల మరణంపట్ల దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భావోద్వేగానికి లోనయ్యారు. జీవితంలో ఎన్నో మలుపులు, కుదుపులకు కుంగిపోతున్న తరుణంలో సిరివెన్నెల పద సాహిత్యం సందేశాత్మకంగా,
తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణానికి కారణాలను కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ రావు వెల్లడించారు. క్యాన్సర్,
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.ప్రధాన మంత్రి మోదీ కూడా సిరివెన్నెల మృతి
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇక లేరన్న వార్త యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. మహోన్నత ప్రజ్ఞాశాలిని కోల్పోయామని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం