telugu navyamedia

రాజకీయ

గుడ్ న్యూస్ : వ్యాక్సిన్ కోసం ఇక నుంచి ఆధార్ అవసరం లేదు

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా

కాంగ్రెస్ లో తీవ్ర విషాదం.. కరోనాతో ఎంపి బలి

Vasishta Reddy
చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు

ఈటలకు మరో షాక్..కెసిఆర్ వెంటే ఉంటామని ప్రకటించిన సన్నిహితులు

Vasishta Reddy
ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు

కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే… షర్మిల సంచలనం

Vasishta Reddy
తెలంగాణ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తాం అని చెప్పి 8 నెలలు గడిసిపోయిందని, కరోనా

రఘురామరాజు కాలి గాయాలపై ట్విస్ట్..

Vasishta Reddy
మొన్న ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకోసం తరలించిన విషయం తెలిసిందే. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ..కారణం ఇదే

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 13 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఏపీలో కొత్తగా 22,517 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో

రఘురామపై దాడి.. దుర్మార్గ‌మైన చ‌ర్య‌ : కేంద్రం దిగిరావాల్సిందే !

Vasishta Reddy
ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంపై టిడిపి నేత నారా లోకేష్ .. ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయ‌డ‌మే కాకుండా థ‌ర్డ్‌

తెలంగాణకు శుభవార్త చెప్పిన మోడీ సర్కార్

Vasishta Reddy
కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర రైల్వేశాఖ మంత్రి

కెసిఆర్ ను హెచ్చరించిన ఈటల.. కుట్రలు ఆపండి ఇక !

Vasishta Reddy
కేబినెట్ నుంచి ఈటలను సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు

రఘురామ కృష్ణంరాజుపై పెట్టిన 124 A దేశద్రోహం కేసుతో జరిగే పరిణామాలు ఏంటో తెలుసా !

Vasishta Reddy
1837 లో భారత శిక్షా స్మృతి ముసాయిదాను తయారు చేసినప్పుడు అపుడు ఉన్న సెక్షన్ 133గా ఉన్న దేశద్రోహం నిబంధనను 1870లో ఐపీసీలో సెక్షన్ 124-ఏ గా

రఘురామకృష్ణంరాజుకు ఎంపీ పదవి.. జగన్ పెట్టిన భిక్ష

Vasishta Reddy
రఘురామకృష్ణంరాజుపై ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు. రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా గెలిచారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన

రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు

Vasishta Reddy
ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లా కోర్టు వెళ్లకుండా నేరుగా హైకోర్టు కు ఎందుకు వచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ,