వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తుందని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం నాడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల
*కేసీఆర్ది రైతు వ్యతిరేక ప్రభుత్వం.. *అన్ని రాష్ర్టాల తరహాలోనే తెలంగాణ నుంచి ముడి బియ్యం సేకరణ *కేంద్రంపై కావాలనే కేసీఆర్ దుష్ప్రచారం.. *పంజాబ్ విధానమే తెలంగాణకు అనుసరిస్తున్నాం..
కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర రైల్వేశాఖ మంత్రి
ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్. నిన్న అర్ధరాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర ఆర్థిక శాఖ