వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు నన్ను తీవ్రంగా కొట్టారంటూ కోర్టుకు తెలిపారు. దీనిపై మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది హైకోర్టు.. అయితే, దీనిపై ఇవాళ విచారణ
మొన్న ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకోసం తరలించిన విషయం తెలిసిందే. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్