ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా
వీలైనంత త్వరగా ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్నిలోక్ సభలో వెల్లడించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.