ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని
ఆర్మూర్ రాజీవ్ రైతు దీక్షలో ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ధర్మపురి అర్వింద్ నువ్వు గుండు కొట్టించుకుంటే పర్వాలేదని…20 నెలలైనా పసుపు బోర్డు ఎందుకు
అఖిలపక్ష సమావేశంలో “ప్రత్యేక హోదా”ను ప్రస్తావించింది టీడీపీ. అలాగే విభజన హామీలను నేరవేర్చాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ అఖిలపక్ష సమావేశానికి తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో 420 ప్రధాని ఎవరన్నా ఉన్నారంటే.. అది మోడీనేనని.. మోడీ మాటలు నమ్మలేమన్నారు. గాంధీని చంపిన
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన.. అఖిలపక్ష సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ తరపున పార్లమెంటరీ పక్ష నేత కే కేశవరావు, లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై
తెలుగు దేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి చెప్పనక్కర్లేదు. 2019 లో అధికారం కోల్పోవడం… అతి తక్కువ సీట్లకే పరిమితమవడం
తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు అన్నాడీఎంకే కూటమి ప్రయత్నిస్తోంది. అన్నాడీఎంకే