నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇందల్వాయ్ మండలం గన్నారం గ్రామానికి విచ్చేసిన ఆయనను గో బ్యాక్ అంటూ నినాదాలు
ఆర్మూర్ రాజీవ్ రైతు దీక్షలో ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ధర్మపురి అర్వింద్ నువ్వు గుండు కొట్టించుకుంటే పర్వాలేదని…20 నెలలైనా పసుపు బోర్డు ఎందుకు