telugu navyamedia

రాజకీయ

ఇండియా కరోనా అప్డేట్: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు… పెరిగిన మరణాలు

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా

ఈ నెల 14 నుంచి తెలంగాణ లో లాక్ డౌన్?

Vasishta Reddy
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో

అసోం సీఎంగా హిమంత బిస్వా ప్రమాణం స్వీకారం…

Vasishta Reddy
తాజాగా జరిగిన అసోంలో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా హిమంత బిశ్వశర్మను బీజేపీ ఫిక్స్ చేసింది. నేడు అసోం సీఎంగా హిమంత

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ట్రస్మా

Vasishta Reddy
కరోనా కారణంగా పాఠశాలలు మూసి ఉంచడం, తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోవటంతో తమ కుటుంబ సభ్యులైన విద్యాసంస్థల సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించలేకపోవడం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీ సీరీయస్

Vasishta Reddy
సోనియా గాంధీ నివాసంలో “కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ” (సి.డబ్ల్యు.సి) సమావేశం జరిగింది. అయితే ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీ సీరియస్ అయ్యారు.

ఈటలకు షాక్ : హుజూరాబాద్ నేతలతో తెలంగాణ కీలక మంత్రి మంతనాలు

Vasishta Reddy
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మ‌రింత బ‌లోపేతమ‌వుతుందని… తిరుగులేని శ‌క్తిగా రూపుదిద్దుకుంటుందని… మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు.  త‌న‌ని క‌లిసిన హుజురాబాద్ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిదులతో

జర్నలిస్టులకు  రూ . 25 లక్షలు ప్రకటించాలి : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Vasishta Reddy
కరోనా మహమ్మారి విజృభిస్తున్నప్పటి నుండి  ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దేశం

తెలంగాణలో దారుణం : కరోనాతో కొడుకు.. తట్టుకోలేక ఫ్యామిలీ మొత్తం మృతి

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 4 లక్షలు దాటేశాయి. ఇది ఇలా

పుట్టా మధు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు… 900 కోట్ల ఆరోపణలు

Vasishta Reddy
పుట్టా మధుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వామన్ రావు కేసులో పుట్టా మధుకు ఉచ్చు బిగిస్తుండగా.. తాజాగా మరికొన్ని ఆరోపణలు వస్తున్నాయి. పుట్టా మధు అక్రమంగా

చంద్రబాబు ప్రపంచంలోనే చెండాలమైన రాజకీయనేత

Vasishta Reddy
టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు 309 కోట్లు కేటాయించి సిఎం జగన్ గారు ప్రజల పట్ల

ఏపీకి ఊహించని షాక్ ఇచ్చిన తెలంగాణ పోలీసులు

Vasishta Reddy
ఏపీకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ-టీఎస్ బోర్డర్ వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయ : ఓటరు స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులు.. 

Vasishta Reddy
ఏపీ వ్యాప్తంగా ఇవాళ వ్యాక్సిన్ ప్రక్రియను నిలిపేసింది జగన్ ప్రభుత్వం. అన్ని జిల్లాల్లో ఇవాళ నిలిచిపోనున్న వ్యాక్సిన్ ప్రక్రియ…టీకా కేంద్రాల్లో రద్దీ.. తోపులాటలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించింది