ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో
తాజాగా జరిగిన అసోంలో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా హిమంత బిశ్వశర్మను బీజేపీ ఫిక్స్ చేసింది. నేడు అసోం సీఎంగా హిమంత
కరోనా కారణంగా పాఠశాలలు మూసి ఉంచడం, తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోవటంతో తమ కుటుంబ సభ్యులైన విద్యాసంస్థల సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించలేకపోవడం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క
సోనియా గాంధీ నివాసంలో “కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ” (సి.డబ్ల్యు.సి) సమావేశం జరిగింది. అయితే ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీ సీరియస్ అయ్యారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతమవుతుందని… తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకుంటుందని… మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తనని కలిసిన హుజురాబాద్ పార్టీ ప్రజా ప్రతినిదులతో
కరోనా మహమ్మారి విజృభిస్తున్నప్పటి నుండి ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దేశం
పుట్టా మధుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వామన్ రావు కేసులో పుట్టా మధుకు ఉచ్చు బిగిస్తుండగా.. తాజాగా మరికొన్ని ఆరోపణలు వస్తున్నాయి. పుట్టా మధు అక్రమంగా
టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు 309 కోట్లు కేటాయించి సిఎం జగన్ గారు ప్రజల పట్ల
ఏపీకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ-టీఎస్ బోర్డర్ వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు
ఏపీ వ్యాప్తంగా ఇవాళ వ్యాక్సిన్ ప్రక్రియను నిలిపేసింది జగన్ ప్రభుత్వం. అన్ని జిల్లాల్లో ఇవాళ నిలిచిపోనున్న వ్యాక్సిన్ ప్రక్రియ…టీకా కేంద్రాల్లో రద్దీ.. తోపులాటలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించింది