ఏపీలో కేసులు పెరగడంతో కరోనా టీకా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్
ఏపీ వ్యాప్తంగా ఇవాళ వ్యాక్సిన్ ప్రక్రియను నిలిపేసింది జగన్ ప్రభుత్వం. అన్ని జిల్లాల్లో ఇవాళ నిలిచిపోనున్న వ్యాక్సిన్ ప్రక్రియ…టీకా కేంద్రాల్లో రద్దీ.. తోపులాటలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించింది