ప్రస్తుతం మన దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండటంతో
ఏపీ ప్రభుత్వంపై టిడిపి రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్ననాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్ అరికట్టడంలో ప్రభత్వం పూర్తిగా విఫలం అయ్యిందని.. ఉత్తరాంద్రలో 46 వేల కేసులు ఉంటే
“నేనూ సీతామహాలక్ష్మీ, పందెం, అసాధ్యుడు” వంటి చిత్రాలతో రచయితగా తన సత్తా చాటుకుని… “లక్ష్మీ రావే మా ఇంటికి” చిత్రంతో దర్శకుడిగా మారి… తన తదుపరి చిత్రానికి
దేశంలో కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో దారుణం
మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్, పెట్రోలు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య