telugu navyamedia

వార్తలు

భారీ విరాళం ప్రకటించిన సౌందర్య రజనీకాంత్

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండటంతో

అంబులెన్స్ లు అపడంపై తెలంగాణ సర్కార్ పై ఏపీ ఆగ్రహం

Vasishta Reddy
బార్డర్ లో అంబులెన్స్ లు అపడంపై తెలంగాణ సర్కార్ పై ఏపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్ లను సరిహద్దుల్లో తెలంగాణ ప్రభుత్వం

ఆరోగ్య శాఖ కు మంత్రే లేదు.. కెసిఆర్ సిగ్గుపడాలి

Vasishta Reddy
తెలంగాణకు ఆరోగ్య శాఖ కు మంత్రి లేడు.. సీఎం కెసిఆర్ డైలీ సమీక్ష చేస్తున్నారా అని ఫైర్ అయ్యారు ఉత్తమ్. తెలంగాణ ప్రజలు కూడా గమనించాలని.. టెస్టింగ్

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త !

Vasishta Reddy
కరోనా నేపథ్యంలో CBSE 12వ తరగతి పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ మొదటి వారం లో కరోన పరిస్థితి లు సమీక్ష చేసి

అందరు మాస్కులు పెట్టుకుంటే.. జగన్ మాత్రం పెట్టుకోడు..

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వంపై టిడిపి రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్ననాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్ అరికట్టడంలో ప్రభత్వం పూర్తిగా విఫలం అయ్యిందని.. ఉత్తరాంద్రలో 46 వేల కేసులు ఉంటే

టాలీవుడ్ లో మరో విషాదం : ప్రముఖ దర్శకుడు మృతి

Vasishta Reddy
“నేనూ సీతామహాలక్ష్మీ, పందెం, అసాధ్యుడు” వంటి చిత్రాలతో రచయితగా తన సత్తా చాటుకుని… “లక్ష్మీ రావే మా ఇంటికి” చిత్రంతో దర్శకుడిగా మారి… తన తదుపరి చిత్రానికి

కరోనా రోగిపై రేప్ ఎటాక్.. 24 గంటల్లో మహిళ మృతి

Vasishta Reddy
దేశంలో కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో దారుణం

ఏపీ-తెలంగాణ బార్డర్ లో విషాదం..ఎమ్యెల్యే రాజసింగ్ సీరియస్

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వంపై బిజేపి ఎమ్యెల్యే రాజసింగ్ ఫైర్ అయ్యారు.  ఏపీ వారి ఓట్లు కావాలి కానీ.. వాళ్ళకు వైద్యం మాత్రం ఇవ్వరా ? బిజేపి ఎమ్యెల్యే రాజసింగ్

అస్సాంలో దారుణం : 18 ఏనుగుల అనుమానాస్పద మృతి

Vasishta Reddy
అస్సాంలో విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని నాగార్ జిల్లాలోని బాముని హిల్స్ లో 18 అడవి ఏనుగులు సహా భారీగా ఇతర జంతువులు మృతి చెందినట్లు

ఆమెరికన్లకు శుభవార్త.. ఇక నుంచి మాస్క్ అవసరమే లేదు

Vasishta Reddy
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ

వాహనదారులపై పిడుగు..మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు

Vasishta Reddy
మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్‌, పెట్రోలు

తెలంగాణలో కొత్త టెన్షన్..కొలుకునే లోపే మరో పిడుగు !

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య