కెసిఆర్ సభ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ పై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా.. ముఖ్యమంత్రి కెసిఆర్ సభనే అక్రమమని
ఉత్తమ్ కుమార్రెడ్డి మరోసారి టీఆర్ఎస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల అభ్యర్ది జానారెడ్డి అని.. ఆయన మంచి మెజారిటీ తో గెలుస్తారన్నారు. ప్రజలు