ప్రస్తుతం మన దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండటంతో కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను కలిసి కోటి రూపాయలను విరాళంగా అందించారు రజనీ తనయ సౌందర్య రజనీకాంత్. సౌందర్య తన భర్త విశాఖన్ కి చెందిన ఫార్మా కంపెనీ అపెక్స్ లాబెలేటరీస్ తరపున ఈ విరాళం అందచేసినట్లు చెబుతున్నారు. కరోనా రిలీఫ్ కోసం ఈ విరాళం అందించారట. తన మామగారైన యస్.యస్. వనన్గమూడి, భర్త, ఆయన సోదరితో కలసి స్టాలిన్ ని కలిశారు సౌందర్య రజనీకాంత్.
previous post
next post
కూటమి పార్టీలన్నింటికి అవినీతి చరిత్ర: మోదీ