దుండిగల్ పియస్ పరిధిలో తల్లి (21), కుమారుడు(2) ల అదృశ్యం కలకలం సృష్టిస్తుంది. గండిమైసమ్మ చౌరస్త వద్ద నివాసముండే తన భార్య అంజని(21) కుమారుడు సహార(2) లు
సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతిని ఇవాళ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఐదు గేట్లు ఎత్తి నీటిని నిజాంసాగార్ డ్యాంకు వదులుతున్న అధికారులు..కర్ణాటకలో కారింజ ప్రాజెక్టు
వరదలతో వణికిపోయిన మూసీ పరివాహక ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ముఖ్యంగా చాదర్ ఘాట్.ముసా నగర్.శంకర్ నగర్.రసూల్ పురా. భూలక్ష్మి మాత వెనుక బస్తీ. ఇతర పరివాహక ప్రాంతాలలో
గుట్కా అక్రమ రవాణా చేస్తున్న నేపంతో ముంబయిలో నటుడు సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఇప్పుడిది బాలీవుడ్లో మరింత కలకలం సృష్టిస్తుంది. ఇటీవల హైదరాబాద్లో
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు నేటితో ముగియనుంది. బుధవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 16,28,844 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.. ఇందులో కార్పొరేషన్ల పరిధిలో 2,91,066,
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు