telugu navyamedia

వార్తలు

దుండిగల్ పరిధిలో తల్లి, కుమారుడు అదృశ్యం…

Vasishta Reddy
దుండిగల్ పియస్ పరిధిలో తల్లి (21), కుమారుడు(2) ల అదృశ్యం కలకలం సృష్టిస్తుంది. గండిమైసమ్మ చౌరస్త వద్ద నివాసముండే తన భార్య అంజని‌(21) కుమారుడు సహార(2) లు

పంట నష్టంపై మంత్రి హరీష్ రావు సమీక్ష

Vasishta Reddy
సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతిని ఇవాళ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఐదు గేట్లు ఎత్తి నీటిని నిజాంసాగార్ డ్యాంకు వదులుతున్న అధికారులు..కర్ణాటకలో కారింజ ప్రాజెక్టు

వరద బాధితుల కన్నీటి కష్టాలు

Vasishta Reddy
వరదలతో వణికిపోయిన మూసీ పరివాహక ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ముఖ్యంగా చాదర్ ఘాట్.ముసా నగర్.శంకర్ నగర్.రసూల్ పురా. భూలక్ష్మి మాత వెనుక బస్తీ. ఇతర పరివాహక ప్రాంతాలలో

అబ్దుల్ కలాం జయంతి : వెంకయ్య నాయుడు, చంద్రబాబు ట్వీట్

Vasishta Reddy
ఇవాళ మాజీరాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత ట్విట్టర్ వేదికగా స్పందించారు.  “మాజీరాష్ట్రపతి, భారతరత్న

నటుడు సచిన్‌ జోషి అరెస్ట్ ..

Vasishta Reddy
గుట్కా అక్రమ రవాణా చేస్తున్న నేపంతో ముంబయిలో నటుడు సచిన్‌ జోషిని హైదరాబాద్‌ పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఇప్పుడిది బాలీవుడ్‌లో మరింత కలకలం సృష్టిస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో

వివేకా హత్య కేసులో రంగంలోకి కొత్త బృందం..

Vasishta Reddy
కడప జిలాల్లోని వివేకా హత్య కేసులో దర్యాప్తు కొనసాగింపుకు త్వరలో రంగంలోకి కొత్త బృందం దిగనుంది. ఈ ఏడాది జూలై 9న కేసు నమోదు చేసింది సీబీఐ.

దేశంలో 73 లక్షలు దాటిన కరోనా కేసులు..

Vasishta Reddy
భారత్ లో కరోనా విజృంభిస్తునే వుంది. తాజా కేసులతో దేశంలో 73 లక్షలు దాటింది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 67,735 “కరోనా”

భారీ వర్షాలు, వరదలపై ఈ రోజు ప్రగతిభవన్ లో అత్యవసర సమీక్ష…

Vasishta Reddy
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర

నేటితో ముగియ‌నున్న ఎల్ఆర్ఎస్ గ‌డువు..

Vasishta Reddy
తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గ‌డువు నేటితో ముగియ‌నుంది. బుధవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 16,28,844 దరఖాస్తులు వ‌చ్చాయ‌ని అధికారులు చెబుతున్నారు.. ఇందులో కార్పొరేషన్‌ల పరిధిలో 2,91,066,

మాజీ ముఖ్యమంత్రికి కరోనా.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Vasishta Reddy
దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 72 లక్షల మార్క్ ను

తెలంగాణలో కరోనా అప్డేట్…ఇవాళ మరో

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు

హైద‌రాబాద్ వాసులకు విషాదం మిగిల్చిన జడివాన.. 29 మంది మృతి

Vasishta Reddy
హైద‌రాబాద్‌లో నిన్న కుండపోతగా కురిసిన వర్షానికి ప్ర‌జ‌లు వ‌ణికిపోయారు.. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే భ‌యం.. ఇక‌, లోత‌ట్టు ప్రాంతాల ప‌రిస్థితి మ‌రీ దారుణం.. ఓవైపు ఇళ్ల‌లోకి