బెంగళూరులో వరదలతో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప శనివారం ప్రకటించారు. వర్షంలో దెబ్బతిన్న స్థలాన్ని పరిశీలించి చెప్పారు మరియు
హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి
వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూత అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సహాయంగా అందించాలని నిర్ణయించారు. మొత్తం రూ.33
హైదరాబాద్ వరుస కుండపోత వర్షాలతో హోరెత్తింది. అనేక సంవత్సరాల తర్వాత మూసి నది కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. కొన్ని వందల కాలనీలు నీటిలో మునిగిపోయాయి. కొన్ని వేల
భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన
వరదలతో వణికిపోయిన మూసీ పరివాహక ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ముఖ్యంగా చాదర్ ఘాట్.ముసా నగర్.శంకర్ నగర్.రసూల్ పురా. భూలక్ష్మి మాత వెనుక బస్తీ. ఇతర పరివాహక ప్రాంతాలలో