సీఎం కేసీఆర్ రిజిస్ట్రేషన్లపై తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. పాత పద్దతిలోనే తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ లు ప్రారంభించడం సంతోషమన్నారు జగ్గారెడ్డి. ఇక ఎల్ఆర్ఎస్ పై
అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్ స్కీమ్ను తీసుకొచ్చింది.. అయితే, కరోనా సమయంలో ఈ స్కీమ్పై కొన్ని విమర్శలు ఉన్నా.. స్పందన
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు నేటితో ముగియనుంది. బుధవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 16,28,844 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.. ఇందులో కార్పొరేషన్ల పరిధిలో 2,91,066,
ఎల్ఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని