విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న తన తల్లిని కామెంట్ చేసాడని ఓ యువకుడు వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి బండరాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు.
విశాఖ సాగర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి గల్లంతయ్యాడు. ఐదుగురు విద్యార్థులు స్నానానికి దిగగా స్నేహితుల కళ్లముందే
హరియాణాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్ సోనాలీ ఫోగాట్(42) హత్య కేసులో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది. తొలుత గుండెపోటుతో సోనాలీ మరణించిందని చెప్పినా, ఆమె
జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి చిక్కిన పాకిస్థాన్ ఉగ్రవాది తబరక్ హుస్సేన్ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళితే.. జమ్ము కశ్మీర్ రాజౌరి వద్ద
*హైదరాబాద్లోని జీడిమెట్లలో భారీ పేలుడు *ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు.. *4ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు
కాకినాడలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 9 మందికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా
*రామాంతపూర్ నారాయణ కాలేజ్లో హైటెన్సన్ *ప్రిన్సిపాల్ రూమ్ లో నిప్పంటికున్న విద్యార్ధి *ప్రిన్సిపాల్ ను విద్యార్ధి పట్టుకోవడంతో ఇద్దరికీ గాయాలు *ఫీజు ,టీసీ, విషయంలో విద్యార్ధి, ప్రిన్సిపాల్
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం బోగోలులో అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడి నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో
*జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం.. *ఐటీబీపీ జవాన్ల వాహనం లోయలో బోల్తా పడింది.. *ఆరుగురు జవాన్లు దుర్మరణం..32 మందికి గాయాలు జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
కర్ణాటకలోని బీదర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఐదుగురు మృతి చెందగా