telugu navyamedia

క్రైమ్ వార్తలు

విశాఖపట్నంలో దారుణం : తల్లిని వేధించిన తాగుబోతును తరిమి తరిమి చంపిన తనయుడు

navyamedia
విశాఖపట్నంలో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న తన తల్లిని కామెంట్ చేసాడని ఓ యువకుడు వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి బండరాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు.

విశాఖ ఆర్కే బీచ్ లో ఇంటర్ విద్యార్థి గల్లంతు ..

navyamedia
విశాఖ సాగర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి గల్లంతయ్యాడు. ఐదుగురు విద్యార్థులు స్నానానికి దిగగా స్నేహితుల కళ్లముందే

సోనాలి ఫోగట్ హ‌త్య కేసులో గోవా పోలీసుల కొత్త‌ ట్విస్ట్..

navyamedia
హరియాణాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫోగాట్‌(42) హత్య కేసులో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది. తొలుత గుండెపోటుతో సోనాలీ మరణించిందని చెప్పినా, ఆమె

భారత ఆర్మీపై దాడికి​ పాక్​ ఉగ్ర కుట్ర : ప‌ట్టుబ‌డ్డ టెర్రరిస్ట్‌

navyamedia
జమ్ముకశ్మీర్‌ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి చిక్కిన పాకిస్థాన్​ ఉగ్రవాది తబరక్‌ హుస్సేన్‌ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి. వివ‌రాల్లోకి వెళితే.. జమ్ము కశ్మీర్‌ రాజౌరి వద్ద

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది మృతి..12మందికి తీవ్రంగా గాయాలు

navyamedia
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ జీపు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందగా, 12మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ

హైద‌రాబాద్‌లోని జీడిమెట్ల‌లో భారీ పేలుడు..ముగ్గురికి తీవ్ర గాయాలు

navyamedia
*హైద‌రాబాద్‌లోని జీడిమెట్ల‌లో భారీ పేలుడు *ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురికి తీవ్ర గాయాలు.. *4ఫైరింజ‌న్ల‌తో మంట‌లార్పుతున్న సిబ్బంది హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు అనుమానాస్పద మృతి..కార‌ణం అదేనంట‌..?

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వ విప్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు

కాకినాడ లో విషాదం : షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు- ఇద్దరు మృతి, 9 మందికి గాయాలు

navyamedia
కాకినాడలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు సంభ‌వించింది.ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు మృతి చెందగా, 9 మందికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా

హైద‌రాబాద్ నారాయ‌ణ కాలేజ్‌లో దారుణం : ప్రిన్సిపాల్ రూమ్ లో నిప్పంటికున్న విద్యార్ధి

navyamedia
*రామాంత‌పూర్ నారాయ‌ణ కాలేజ్‌లో హైటెన్స‌న్‌ *ప్రిన్సిపాల్ రూమ్ లో నిప్పంటికున్న విద్యార్ధి *ప్రిన్సిపాల్ ను విద్యార్ధి ప‌ట్టుకోవ‌డంతో ఇద్ద‌రికీ గాయాలు *ఫీజు ,టీసీ, విష‌యంలో విద్యార్ధి, ప్రిన్సిపాల్

అర్ధ రాత్రి పిడుగు పడి నలుగురు మృతి..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం బోగోలులో అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడి నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో

జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు జ‌వాన్లు దుర్మరణం..32 మందికి గాయాలు

navyamedia
*జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం.. *ఐటీబీపీ జ‌వాన్ల వాహ‌నం లోయ‌లో బోల్తా ప‌డింది.. *ఆరుగురు జ‌వాన్లు దుర్మరణం..32 మందికి గాయాలు జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ఐదుగురు మృతి..మరో ఐదుగురికి తీవ్ర గాయాలు

navyamedia
కర్ణాటకలోని బీదర్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఐదుగురు మృతి చెందగా