ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా, కల్తీ సారా, మద్యం ధరలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దగా నినాదాలు, పోడియంను చుట్టుముట్టి
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్లే కాకుండా పార్టీల ఖాతాలు కూడా హ్యాక్ చేస్తున్నారు
తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద
కువైట్లో ముగ్గురిని హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప జిల్లా వాసి వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైల్లోనే ఉరివేసుకొని మరణించాడని అక్కడి అధికారులు వెల్లడించారు. మంచానికి ఉన్న
దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ సినిమా విషయంలో టికెట్ రేట్లు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం