telugu navyamedia

ఆంధ్ర వార్తలు

తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు : టీడీపీ సభ్యుల సస్పెన్షన్

navyamedia
ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా, కల్తీ సారా, మద్యం ధరలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దగా నినాదాలు, పోడియంను చుట్టుముట్టి

పవన్‌పై సీపీఐ నేత నారాయణ సెటైర్లు..

navyamedia
సీపీఐ నేత నారాయణ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ ఆవిర్భావ సభా వేదికగా చేసిన వ్యాఖ్యలను త‌ప్పుబ‌ట్టిన ఆయ‌న‌ పవన్

నూజివీడులో పొలిటిక‌ల్ హై అలెర్ట్‌..

navyamedia
*నియోజ‌వ‌ర్గం అభివృద్ధి చ‌ర్చ‌కు టీడీపీ స‌వాల్‌.. *ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌న్న వైకాపా నేత‌లు.. *గాంధీ బొమ్మ సెంట‌ర్ ద‌గ్గ‌ర‌ చ‌ర్చ‌కు ఫ్లేస్ ఫిక్స్‌.. *ఈవెళ సాయంత్రం 4గంట‌ల‌కు

దీదీ వ్యాఖ్యలతో ..ఏపీ రాజ‌కీయాల్లో పెగాస‌స్ దుమారం..

navyamedia
*ఏపీ రాజ‌కీయాల్లోపెగాసెస్  దుమారం.. *పెగాసెస్  పై మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న కామెంట్స్ *మ‌మ‌తా వ్యాఖ్య‌ల‌ను ఖండించిన నారా లోకేష్‌.. ఏపీ పాలిటిక్స్‌లో పెగాసస్ స్పై వేర్ కలకలం

భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ..

navyamedia
వసంత రుతువులో వచ్చే ఈ పండుగను వసంతోత్సవంగా జరుపుకొనే ఈ వేడుక వేళ దేశ ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ఆనందకర హోలీ శుభాకాంక్షలు

తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయ్ – రాజాసింగ్

navyamedia
తెలంగాణకు బుల్డోజర్లు వ‌స్తున్నాయ‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద

కువైట్ ట్రిపుల్ మర్డర్ కేసు: జైల్లో ఉరివేసుకొని వెంకటేష్ ఆత్మహత్య

navyamedia
కువైట్‌లో ముగ్గురిని హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప జిల్లా వాసి వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైల్లోనే ఉరివేసుకొని మరణించాడని అక్కడి అధికారులు వెల్లడించారు. మంచానికి ఉన్న

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్..

navyamedia
దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ సినిమా విషయంలో టికెట్ రేట్లు

సెల్ ఫోన్లకు నో పర్మిషన్…స్పీకర్ ఆంక్ష‌లు

navyamedia
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో  స్పీకర్‌ తమ్మినేని సీతారాం

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

navyamedia
*జంగారెడ్డిగూడెంపై టీడీపీ ప‌ట్టు.. *11మంది టీడీపీ సభ్యులు ఒక్క‌రోజు స‌స్పెన్ష‌న్‌.. *నిన్న టీడీపీ ఇచ్చిన ప్రివిలేజ్ మోష‌న్ తిర‌స్క‌ర‌ణ‌ ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సస్పెన్షన్ పర్వం కొనసాగుతుంది..

కుముద్ బెన్ జోషీ అంటే ఎన్ .టి .ఆర్ మండిపడేవాడా ?

navyamedia
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన కుముద్ బెన్ జోషీ ఈనెల 14న గుజరాత్ లోని చంగా ధనోరి గ్రామంలో తన 88 వ