తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద
కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ అధ్యక్షతన ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహా ధర్నా ముగిసింది. కేంద్రం వరిధాన్యం కొనుగోలు చేసేవరకు తెరాస పోరాటాలు
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వేదికగా ధర్నా నిర్వహిస్తోంది.ఈ ధర్నా ఉదయం 11 గంటలకు
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో మేరకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వేదికగా
యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ నేడు మహాధర్నాకు సిద్ధమైంది..ఈ సమస్య పరిష్కారం కోసం TRS కేంద్రంతో తాడో-పేడో తేల్చుకునేందుకు రెడీ
లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. అక్టోబరు 3న ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు
అటవీ ప్రాంతంలో ఎర్రచందనం, గంధం చెక్కలను అక్రమంగా తరలిస్తారు అనే విషయం నాదరికి తెలుసు. అలా తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు, అటవీ అధికారులు చాలా మందిని పట్టుకున్నారు.