కుప్పం..టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ విజయం సాధించింది. దీంతో చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలినట్లయింది. ఏకగ్రీవం మినహాయించి మొత్తం 24 వార్డులకు గానూ వైసీపీ
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్, బుచ్చిరెడ్డి పాలెం నగరపాలక పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో
ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒకే పంట సీజన్లో నష్టపరిహారం అందజేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో వచ్చిన గులాబ్ సైక్లోన్ చాలా భీభస్తమ్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరుపతి తాజ్మహల్ హోటల్లో జరిగిన దక్షిణాది రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ అధ్యక్షత
తిరుమల…తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ అరుదైన గౌరవం దక్కింది. శ్రీవారి భక్తులకు ఉత్తమ సేవలు అందించినందుకుగానూ టీటీడీకి ఈ అవకాశం లభించింది. ఇంగ్లాండ్కు చెందిన వరల్డ్ బుక్
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కేసులో సమాచారం వెలుగులోకి వచ్చింది. వివేకానంద మాజీ డ్రైవర్ దస్తగిరి ప్రొద్దుటూరు కోర్టులో మేజిస్ట్రేట్ ముందు
ఆంద్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భూప్రకంపనలు భయందోళనకు గురిచేసింది. నగరంలోని ఆదివారం ఉదయం 6.00 ప్రాంతంలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ‘4 నుండి 5 సెకన్ల వరకు’ పెద్ద
ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖపట్నంల సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో శనివారం పాము కలకలం సృష్టించింది. ఆలయ ప్రాంగణంలోని పూజా సామగ్రి అమ్ముకునే ఓ దుకాణంలోకి
వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. చంద్రబాబు, లోకేష్ మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని
అమరావతి..పీఆర్సీపై జగన్ సర్కార్ కు ఉద్యోగ సంఘాలు ఝలక్ ఇచ్చాయి. పీఆర్సీ పై ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల డెడ్ లైన్ విధించింది. ఈ నెలాఖరులోగా పీఆర్సీ