అమరావతి..ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇరిగేషన్ స్పెషల్ సీ ఎస్గా కె.ఎస్. జవహర్రెడ్డి బదిలీ కాగా, ఆయనకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించింది ఏపీ సర్కార్. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా శ్యామలరావు బదిలీకాగా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్ సీ ఎస్గా జి. సాయిప్రసాద్ను బదిలీ చేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి, కమర్షియల్ టాక్స్గా ముఖేష్కుమార్ మీనా బదిలీకాగా, పాఠశాల విద్యాశాఖ కమిషనరుగా ఎస్. సురేష్ కుమార్ బదిలీ అయ్యారు.
previous post
next post
ఏపీకి వచ్చే పరిశ్రమలు తరలిపోతున్నాయి: ఎమ్మెల్సీ మాధవ్