యాదగిరిగుట్ట :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి వారి నిత్య ఆదాయం వివరాలు ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన బుకింగ్ ద్వారా వంద రూపాయల దర్శనాలతో, ప్రసాద వితరణతో, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలతో, సువర్ణ పుష్పార్చనతో, వాహన పూజలతో, నిత్య కళ్యాణం, కళ్యాణ కట్ట, అన్నదానం విరాళం, యాదరుషి నిలయంతో, తదితర విభాగాలతో మొత్తం కలిపి 11 లక్షల 88 వేల 455 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఈవో గీతారెడ్డి.
టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది: ఉత్తమ్