తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్న నయన్ విఘ్నేశ్ దంపతులు..
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని హీరోయిన్ నయనతార, విఘ్నేశ్ శివన్లు దర్శించుకున్నారు. జూన్9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ స్టార్ హోటల్లో వీరిద్దరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటైయ్యారు.