కుప్పం..టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ విజయం సాధించింది. దీంతో చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలినట్లయింది. ఏకగ్రీవం మినహాయించి మొత్తం 24 వార్డులకు గానూ వైసీపీ 13 స్థానాలను గెలుపొందింది. టీడీపీ అభ్యర్థులు కేవలం 5,11 వార్డులోనే గెలుపొందారు. మరికొన్ని వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నారు. అయితే టీడీపీ అభ్యర్థి గెలుపొందిన 11 వార్డులో మళ్లీ రీ కౌంటింగ్ జరుగుతోంది.
previous post
next post
చంద్రబాబు కష్టపడినప్పటికీ.. టీడీపీ ఎమ్మెల్యేలు గజదొంగలు: సీపీఐ నారాయణ