బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ నేతలు ప్రజలను రెచ్చ గొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని…వరంగల్ ప్రజలు మోసపోవద్దని సూచించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. పెట్రో ధరలు 70లో ఉనప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మోడీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం
కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నరేంద్రమోదీ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా రాజీవ్ రైతు భరోసా యాత్ర చేస్తున్నామని,
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం మీద ప్రధానిని కలుస్తామని అన్నారు. పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగించింది మన్మోహన్
గణతంత్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. దీంతో.. రాజధానిలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒక్క రాజ్పథ్లోనే 6 వేల మంది సాయుధ
చైనా నుండి వచ్చి మన దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ప్రక్రియ నిన్న మొదలైంది. తొలిరోజున 1.91 లక్షలమందికి కరోనా టీకాను అందించారు. తొలివిడతలో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, రాష్ట్ర
భారత్ బంద్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం ఒక చట్టం తీసుకువస్తే.. ప్రతిపక్షాలు మాయమాటలతో రైతులను పక్కదారి పట్టిస్తున్నాయని