telugu navyamedia

Modi

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు

navyamedia
టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌ కు తాజాగా మరో రెండు పతకాలు వచ్చాయి. హై జంప్‌ లో మరియప్పన్‌ తంగవేలు రజత పతకం సాధించగా..

కేంద్రం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలు చేస్తుంది…

Vasishta Reddy
బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ నేతలు ప్రజలను రెచ్చ గొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని…వరంగల్ ప్రజలు మోసపోవద్దని సూచించారు.

పెట్రోల్ ధరల పెంపు పై మోడీ ఎమ్మనడంటే..?

Vasishta Reddy
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. పెట్రో ధరలు 70లో ఉనప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మోడీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం

గుజరాత్ చంచాలు అదానీ, అంబానీల కోసమే రైతు చట్టాలు : రేవంత్ రెడ్డి

Vasishta Reddy
కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలపై రేవంత్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నరేంద్రమోదీ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా రాజీవ్ రైతు భరోసా యాత్ర చేస్తున్నామని,

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పై ప్రధానిని కలుస్తా : పవన్

Vasishta Reddy
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం మీద ప్రధానిని కలుస్తామని అన్నారు. పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగించింది మన్మోహన్

ఎట్టకేలకు ఎర్రకోటపై జెండా ఎగురవేసిన రైతులు

Vasishta Reddy
గణతంత్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. దీంతో.. రాజధానిలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒక్క రాజ్‌పథ్‌లోనే 6 వేల మంది సాయుధ

రెండోదశ వ్యాక్సినేషన్ లో మొదట వారికే…

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా గత ఏడాది నుండి మన దేశంతో పాటు మిగిలిన అన్ని దేశాలను వణికిస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ వైరస్ కు మందు

మోడీ వ్యాక్సిన్ తీసుకునేది అప్పుడే..

Vasishta Reddy
చైనా నుండి వచ్చి మన దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ప్ర‌క్రియ నిన్న మొద‌లైంది. తొలిరోజున 1.91 ల‌క్ష‌ల‌మందికి క‌రోనా టీకాను అందించారు.  తొలివిడ‌త‌లో

మోడీ పేరు గిన్నిస్‌ బుక్‌లో ఎక్కించాలి ; కాంగ్రెస్‌ నేత

Vasishta Reddy
మాజీ మంత్రి శంకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ – వైద్యం పట్ల తనకున్న ఆలోచనలు చెప్పాలని మీడియా ముందుకు వచ్చానని… ప్రధాన మంత్రి మోడీ

రాజ్యాంగ వ్యవస్థలపై బండి సంజయ్ అవగాహన పెంచుకోవాలి….

Vasishta Reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్‌ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, రాష్ట్ర

భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడం హాస్యాస్పదం

Vasishta Reddy
భారత్‌ బంద్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం ఒక చట్టం తీసుకువస్తే.. ప్రతిపక్షాలు మాయమాటలతో రైతులను పక్కదారి పట్టిస్తున్నాయని

బండి సంజయ్ కి ప్రధాని మోడీ ఫోన్‌.. కారణమిదే

Vasishta Reddy
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ కి ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల స్థితిగతులపై బండి సంజయ్‌ని వివరాలు