telugu navyamedia

red fort

వచ్చే 25 ఏళ్లు అమృత కాలం.. దేశ అభివృద్ధి కోసం పంచప్రాణాలు పెట్టాలి- ప్రధాని మోదీ

navyamedia
*మన దేశ చరిత్ర‌, సంస్కృతిని చూసి గర్వ పడాలి *ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి * ‍ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి *మనదేశం

ఎర్ర‌కోట‌పై తివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన మోదీ..

navyamedia
*ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ *భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది *75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయి *దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ కీలక ప్రకటన

navyamedia
భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి నేటికి 75 సంవత్సరాలు అవుతోంది.దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా, కోవిడ్ నిబంధనల మధ్య ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర‌వేసిన ప్రధాని

navyamedia
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.

ఎట్టకేలకు ఎర్రకోటపై జెండా ఎగురవేసిన రైతులు

Vasishta Reddy
గణతంత్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. దీంతో.. రాజధానిలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒక్క రాజ్‌పథ్‌లోనే 6 వేల మంది సాయుధ