తెలంగాణ లో బీజేపీ , టీఆర్ ఎస్ ఫ్లెక్సీల యుద్ధం తారాస్థాయికి చేరింది. సాలుదొర..సెలవు దొర అంటూ బీజేపీ మొదలుపెట్టిన పొలిటికల్ ఫైట్కు..టీఆర్ ఎస్ తనదైన స్టయిల్లో
టీఆర్ ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ స్పష్టం చేశారు. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రధాన మంత్రి మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..ఈ
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన నిరసనలో ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి
కర్నాటక కాల్బుర్గీలో బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలందేలా చూడాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రజలందరికీ
*బెంగళూరు వేదికగా కేసీఆర్ సంచలన కామెంట్స్.. * రెండు, మూడు నెలల్లో ఓ సంచలన వార్త చెప్తా *కేంద్రంలో మార్పు వస్తేనే దేశం గతిలో మార్పు వస్తుంది.. *ఈసారి